పవన్ కళ్యాణ్ ని పరామర్శించిన ఎపి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్

ఆయుధం న్యూస్ హైదరాబాద్ కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని ఆంధ్రప్రదేశ్  గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్  పరామర్శించారు. గవర్నర్  గురువారం  హైదరాబాద్ లోని  పవన్ కళ్యాణ్  నివాసానికి విచ్చేశారు. ఆయనతో మాట్లాడి శస్త్ర చికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య నిపుణుల సూచనలు పాటించాలని చెప్పారు. త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో విధుల్లోకి రావాలని ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్  స్వగృహంలో ఉన్న లైబ్రరీని  గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ...